అందరికీ మరణత (వందనాలు)
యోనాకు యోహోవా వాక్కు ప్రత్యక్షమగుట.
1.
యోనా అమితాయి కుమారుడు. ఇయన
యోహోవా యందు భయబక్తులు కలవాడు దేవుని వాక్కు యోనాకు ప్రత్యక్షమై
ఇవిదంగా
పలికెను-నీనెవేపట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమయోను గనుక నీవు లేచి నీనెవే అను మహా
పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము(తెలియజేయుము) అని యోహోవా
వాక్కుయోనాకు వినిపించేను.
యోనా దేవుని వాక్కును నీనివే పట్టణస్థులకు
తెలియజేయుట.
2.
కాబట్టి యోనా లేచి యోహవా సెలవిచ్చిన
ఆజ్ఞప్రకారము నీనెవే పట్టణమునకు పోయను. నీనెవే పట్టణము దేవుని దృష్టికి
గొప్పదై మూడు దినములు ప్రయాణమంత పరిమానమూగల
పట్టణము. యోనా ఆ పట్టణములో ఒక దినము ప్రయాణమంతదూరము
సంచరించుచు- ఇక
నలువది దినములకు నీనెవే పట్టణము నశానమగుణని ప్రకటనచేయగా.
యోనా చెప్పినది విన్నా తర్వాత నీనెవే
పట్టణస్థులు యొక్క తీర్మానము.
3. నీనెవే
పట్టణము వారు దేవుని యందు విశ్వసముంచి ఉపవాస దినము చాటించి. ఘనులేమీ అల్పులేమీ
అందరును గోనేపట్ట
కట్టుకొనిరి. ఆ
సంగతి నీనెవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీదనుంది దిగి. తన
రాజవస్త్రములు తీసివేసి
గోనేపట్ట కొట్టుకొని
బుడిదలో కూర్చుండేను. మరియు రాజైన తానును
ఆయన మంత్రులును ఆజ్ఞ ఇయ్యగా-ఒక వేళ దేవుడు మనస్సు
త్రిప్పుకొని
పశ్చాత్తాప్తుడై మనము లయముకాకుండ తన కోపాగ్నీ చల్లార్చుకొనును గనుక మనుష్యులు
ఎదియు పుచ్చుకొన కూడదు,
పశువులు గాని
యెద్దులుగానీ గొర్రెలుగానీ మేత మేయకూడదు, నీళ్ళు
త్రాగకూడదు, మనుష్యులందరు తమ దుర్మార్గములను విడిచి
తాము చేయు బలాత్కారమును
మానివేయవలెను, మనుష్యులేమీ పశువులేమీ సంస్తమును గోనెపట్టు
కట్టుకొనవలెను, జనులు
మనఃపూర్వకముగా
దేవుని వేడుకొనవలెను అని నీనెవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి.
నీనెవే మహా పట్టణస్థుల దోషములను దేవుడు క్షమించుటా.
3.
ఈ నీనెవేవారు తమ చెడు నడతలను
మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి
చేయుడునని తాను మాట
యిచ్చిన కీడునుచేయక మానేను.
ఈ కొద్ది వాక్యం చదివిన
మిమ్ములను దేవుడైన యోహోవా దీవించి
ఆశీర్వదించును గకా------- ఆ.........మెన్
Comments
Post a Comment