Skip to main content

యోనా చెప్పినది విన్నా తర్వాత నీనెవే పట్టణస్థులు యొక్క తీర్మానము. Gospel of Jesus Chirst

అందరికీ మరణత (వందనాలు)
యోనాకు యోహోవా వాక్కు ప్రత్యక్షమగుట.
1.       యోనా అమితాయి కుమారుడు. ఇయన యోహోవా యందు భయబక్తులు కలవాడు దేవుని వాక్కు యోనాకు ప్రత్యక్షమై
ఇవిదంగా పలికెను-నీనెవేపట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమయోను గనుక నీవు లేచి నీనెవే అను మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము(తెలియజేయుము) అని యోహోవా వాక్కుయోనాకు వినిపించేను.
యోనా దేవుని వాక్కును నీనివే పట్టణస్థులకు తెలియజేయుట.
2.      కాబట్టి యోనా లేచి యోహవా సెలవిచ్చిన ఆజ్ఞప్రకారము నీనెవే పట్టణమునకు పోయను. నీనెవే పట్టణము దేవుని దృష్టికి
 గొప్పదై మూడు దినములు ప్రయాణమంత పరిమానమూగల పట్టణము. యోనా ఆ పట్టణములో ఒక దినము ప్రయాణమంతదూరము
సంచరించుచు- ఇక నలువది దినములకు నీనెవే పట్టణము నశానమగుణని ప్రకటనచేయగా.
యోనా చెప్పినది విన్నా తర్వాత నీనెవే పట్టణస్థులు యొక్క తీర్మానము.
         3. నీనెవే పట్టణము వారు దేవుని యందు విశ్వసముంచి ఉపవాస దినము చాటించి. ఘనులేమీ అల్పులేమీ అందరును గోనేపట్ట
కట్టుకొనిరి. ఆ సంగతి నీనెవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీదనుంది దిగి. తన రాజవస్త్రములు తీసివేసి
గోనేపట్ట కొట్టుకొని బుడిదలో కూర్చుండేను.  మరియు రాజైన తానును ఆయన మంత్రులును ఆజ్ఞ ఇయ్యగా-ఒక వేళ దేవుడు మనస్సు
త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయముకాకుండ తన కోపాగ్నీ చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఎదియు పుచ్చుకొన కూడదు,
పశువులు గాని యెద్దులుగానీ గొర్రెలుగానీ మేత మేయకూడదు, నీళ్ళు త్రాగకూడదు, మనుష్యులందరు తమ దుర్మార్గములను విడిచి
తాము చేయు బలాత్కారమును మానివేయవలెను, మనుష్యులేమీ పశువులేమీ సంస్తమును గోనెపట్టు కట్టుకొనవలెను, జనులు
మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని నీనెవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి.
 నీనెవే మహా పట్టణస్థుల దోషములను  దేవుడు క్షమించుటా.
3.      ఈ నీనెవేవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి
చేయుడునని తాను మాట యిచ్చిన కీడునుచేయక మానేను.


 ఈ కొద్ది వాక్యం చదివిన మిమ్ములను  దేవుడైన యోహోవా దీవించి ఆశీర్వదించును గకా------- ఆ.........మెన్

Comments

Popular posts from this blog

తైలాభిషేక పండుగలు ఎలా చేయాలి? చేయు విదానము?

మోషే సుఖోపవాస కూటములు (దైవసన్నిధి  ద్యానములు) గమనిక : తైలాభిషేక పండుగలు 2018 ఆగస్టు 9 ,10    బైబిల్ మిషను స్వస్థత శాల , గుత్తి , అనంతపురం జిల్లా           ఈ కూటములకు రాకడ వుపవాసములనీయు , వరముల కొరకైనా వుపవాసములనియు , అద్భుత శక్తి కొరకు ప్రార్థించు దినములనియు , దైవసన్నిధి  ధ్యాన దినములనియు పేర్లు గలవు. ఈ కూటములను బైబిలు మిషను సంఘములన్నియు జులై 1 నుండి ఆగస్టు 9 వరకు (40 దినములు) జరిగించుకొని ఆగస్టు 10 వ తేదీన సన్నిధి పండుగ లేక తైలాభిషేక పండుగ జరుపుకొందురు. ఈ కూటములు చేయు విధము : 1.            అందరూ మోకరించి త్రియేక దేవుని స్తుతి మూడు మార్లు చెప్పవలెను . అదేమనగ – “ తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు మహిమా , మహిమా , మహామహిమ , ఘనత , కీర్తి ప్రభావములు కలుగును గాక! ఆమేన్” ( ఒకరు చెప్పుచుండగా అందరూ పలుకావలెను) 2.            ఆలుగననే మోకరించియుండగా ప్రారంభ ప్రార్...

బైబిల్ గ్రంథంలో తైలాభిషేక పండుగ గురించి వుందా?

నిర్గమకాండములోని సన్నిధి నిర్గమ 25:22. ప్రార్థన:- తండ్రీ! నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుచున్న తండ్రీ! వందనములు. నీ సన్నిధిలేని స్థలములేధు. నీ సన్నిధికాంతి ప్రసరింపని చోటులేదు. పొడలోని సన్నిధిని యెడలోనికి దించివేసినావు. నీ ఆశ్చర్యమర్మమెట్లు గ్రహింపగలము! సర్వ సంపూర్ణత నీ సన్నిఘిలోనే ఉన్నది. సర్వము నీ సన్నిధిలోనే ఉన్నవి గనుక మాలో నీ సన్నిధి పరిపూర్ణముగా నివసింపజేయుటకు నీ వాక్య సన్నిధిని మాలో ఉంచి , ఈ వాక్య భాగమును వెలిగించుము. యేసునామమున అడుగుచున్నాము. ఆమెన్. నిర్గమకాడములో ఒక కథ : -                      ఒక పొద ఉన్నది. ఆ పొడలో అగ్ని నాలుకలు వస్తున్నవి. అందులో ప్రభువున్నాడు. అక్కడ మోషే ఉన్నాడు. దేవుడు మోషేతో మాటలాడినాడు. మోషే దేవునితో మాటలాడినాడు. నేను నీకు చూపించే దేశము వెళ్లుమని అబ్రహాముతో అనగా వెంటనే దేవునిమాట ప్రకారం వెళ్ళేను.                        ...

తైలాభిషేక పండుగలు బైబిల్ మిషను స్వస్థత శాల గుత్తి

మోషే సుఖోపవాస కూటములు (దైవసన్నిధి  ద్యానములు) గమనిక : తైలాభిషేక పండుగలు 2018 ఆగస్టు 9 ,10    బైబిల్ మిషను స్వస్థత శాల , గుత్తి , అనంతపురం జిల్లా ఈ కూటములకు రాకడ వుపవాసములనీయు , వరముల కొరకైనా వుపవాసములనియు , అద్భుత శక్తి కొరకు ప్రార్థించు దినములనియు , దైవసన్నిధి  ధ్యాన దినములనియు పేర్లు గలవు.    ఈ కూటములను బైబిలు మిషను సంఘములన్నియు జులై 1 నుండి ఆగస్టు 9 వరకు (40 దినములు) జరిగించుకొని ఆగస్టు 10 వ తేదీన సన్నిధి పండుగ లేక తైలాభిషేక పండుగ జరుపుకొందురు. ఈ కూటములు చేయు విధము : 1.            అందరూ మోకరించి త్రియేక దేవుని స్తుతి మూడు మార్లు చెప్పవలెను . అదేమనగ – “ తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు మహిమా , మహిమా , మహామహిమ , ఘనత , కీర్తి ప్రభావములు కలుగును గాక! ఆమేన్” ( ఒకరు చెప్పుచుండగా అందరూ పలుకావలెను) 2.            ఆలుగననే మోకరించియుండగా ప్రారంభ ప్రార్ధన చేసి , తర్వాత త్రియే...