మోషే సుఖోపవాస కూటములు అనే పేరు ఎలవచ్చింది ? ప్రభువు చెప్పగా దైవజనుడు దేవదాసు అయ్యగారు ఈ కూటములకు మోషే సుఖోపవాస కూటములని పేరు పెట్టియున్నారు. బైబిలు గ్రంథములో హనోకు , అబ్రహాము , ఎలీయా , ఎలీషా , పేతురు , యోహాను , పౌలు మొ గు ఎందరో భక్తులు , శిష్యులు , ప్రవక్తలు ఉండగా ఈ కూటములకు ఎందుకు మోషే పేరు పెట్టబడినదో గమనించవలసిన వారమైయున్నాము. 430 సం ల కాలము దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయుల ఇగుప్తలో బానిసత్వములో వున్నారు. 430 సం ల తరువాత మోషే అను దైవజనుని నాయకత్వమున దేవుడు వారిని బానిసత్వము నుండి విడిపించి బయటకు తీసుకొని వచ్చినారు. అంతేకాక ఎర్ర సముద్రమును దేవుడు పాయలు చేసి ఆరిన నేయలమీద నడిపించి ఆవలికి చేర్చి , వెనక వెంబడించుచు నీళ్ళ గోడల మద్యనున్న శత్రువులైన ఇగుప్తీయులను సీసమువలే మునిగిపోవునట్లు అద్భుతం చేశారు. మరియు ...
Gospel of Jesus Christ 7 in Telugu(యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తు)
GJC అనేది యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను ఆన్లైలో తెలియజేస్తుంది మరియు కొన్ని ప్రసిద్ది చెందిన ఆలయాలు, బోదకులు , సాక్ష్యములను తెలియజేస్తుంది...